ఫీ వికోశయా మహారాణిగారు...82 ఇచ లవ దల స వత...
TRANSCRIPT
ఫీ వికోశయా మహారాణిగారు సీ ళు
ఉఇష661 *₹10060121%
నంపుటము 8] డిసెంబరు 1916 [సంచిక 65
చిత్ర మైన పురిటిమంచము
-ర్రున్న పిల్లలారా ! మీ యిండ్లలో పసిపిల్ల లున్నారా? చిన్న
తనమున వారు పుట్టగానే ఎక్క్టుడ నుంచెదరు? మంచము. మీదగచా? ఎంత బీదవానెనను బిడ్డ పసిగా నున్నప్పుడు కుక్కిమంచ మెనా సంపాదించుకొని "చానిలో
తమబిడ్డ నుంతురు. నేనిప్పుడు మీకు చాల చి శ్రమైన పురిటి మంచమునుగూర్చి చెవ్పెదను.
82
ఇచాలవందల సంవత్సరముల ్రీందట “రాజవంశములో
మ డొకడు పనిమీద తన భఛార్యతోగూడ ఒక (గ్రామము
లెను. వొద్దు గ్రుంకు వేళకు ఆయూరు చేంనుగాని అచ్చట
న వైస్త్రనందన పాను వెళ్ళుటకు తోచకపోయిను.
అందులో ఆతనిభార్య ప్ర వ్రస సవించుటకు సిద్ధము గానుం డెను.
అటుయిటు దిరిగి ఒక సత్రము 'జేరరిగాని 'వానినిండ జను
లున్నందున్క వెనుకనున్న కొట్టములో నాటికి బస జేసిరి.
రాత్రి వొంచెము గడచునప్పటికి ఆయమ్షకు నొప్పు లారం
భె సెష్యసుందర చాలు నొకని గనెను. వాని నెక్కడ
నుంచుటకు 'తావ్రలేకపోయెను. తలిదండ్రు, లీతవ్హరు రాజ
వంశస్థు లైనను కాల్మక్రృమ మమున నిటి ట్ర దర్శిదు,లైరి. ఆశల చాల
ఉపాయళాలి. అది లీళాటకు.. చలీగాలీ భోరన కొట్టు
చుండెను. కప్పుకొనుటకు తగిన బట్టలైనా లేకుంజను. పన
కున్న చింపిరిగుడ్డలు నాలుగు ఆ బాలు నిక్చుట్టి, అక్కడ పడి
యున్న ఎండు సవుకొంత వెదకి చూడగా “తల్లికి దగ్గరగా
నొక తొట్టి కనుబజెను. కొట్టములొని ఆవులు "నీరు త్రాగ
టకు దాని నక్కడ నుంచిరి.
ఆమె కొంతగడ్డి నాతి తొట్టిలో వేయించి, ఆ గడ్డిపోచలు
బిడ్డకు ్ రచ్చుకొనకుండ 7 ప రు? బిడ్డను పొాళల్తిగుడ్డలలో
చుట్టి దానియందుంచెను ఇది చిత్ర, మెన వురటేమంచము
53
కాబా? మీలో ఎవరెనను అట్టి రాతితొట్టిలో పరుంటిరా
ఆఅ చాలుని ముఖముజూచిన చా'లెల్టరు రొచకళ. లున్నవని
ఇవ్పిరి. గాని ఈ దరిద్రస్థితి ఏమి? ఎందుక కలను.
వీ మ్రియవిజ్హా! ఎందుకో చెప్పెదను వినుము. ఆ చిన్ని
విడ్డ * 'సక్ష కలనగత్తును వానిలోని సమస్తమును సృస్టించిన
"ద్వృడు, ఆయన చాలకాలము క్రిందట మనుమ్మలను
సృజించి వారికి చాల గొప్పతనమిచ్చి, వారిని గ్రేమించెను,
వారి హృూదయములల్లో నివసించగోరెనుు గాని చారు
ఆయనను నిరాకరించి ఆయన నచ్చినప్పుడు దాగుకొనిరి,
వాల కాలమునక ఆయన మనుష్యుడు గాపుట్ట వారిని వతుక
వచ్చెను. అయితే అంత గ. అట్టి నీచమెన
భల నుండుటయేల 3 వైరైన ఒక పసివిల్ల చీకటిలో
చలిచే గడగడ వణకుచు ము వీధిలో బడియున్న యడల చానినెల్సి ల్గిన పరామర్శ చేయనకుందువా ? నీవు
ఆయన ఉన్నస్థితినిజూచి కనికర పడి నీయింట ఆయనను చేర్చు
కొనుటకు మ. గాడున్నాండు.. ఆయన నీ హృదయములో
ప్ర, వేశించుమని అడుగువరకు ఆచల్లని రాతితొ్"ట్టలో నే
యుండును. ప్రతి క్రి స్తసురా శ్రి, నీయొద్ద కాయనావిధనముగా
వచ్చుచున్నాడు. ఆయన నక్కాడనే చలిలోను చీకటిలో
నుంవెదవా? పళువ్హ్చులు నీరు ా,గుతొట్టి చిత్రమెన పురిటి
ర్క
మంచము కాఐచ్చును, గాని నీ పహృదయములోకి ఆయనను
చేర్చుకోన్న యెడల అది మరీ చిిత్రమెన వురిటిమంచమగును.
స డా” ల
సో ము 7” శ స్యా పల లో క ర
లోటా నా ఈడ వ సడ”
న గా మస.
సీ -దేవ త్న ఫ్ "రాగము ల్ ల
ఫునదూతా జనఠోలాభు 4 వనపాలా వరశీలా
వనితసంభవు బాలా థీ వినుతులజా గొనుచాలా
రైల్
2, మంగళమే పరమునకున్ 4 మహి తాత్తునకుదీన
మనుజూనతారునకున్ 4 మంగళా శో భాకరునకున్
త. జ్ఞానులకైవారములన్ 4 కనకము సాం బ్రాణీయును
గొనియున్న మాన్యుడమా 4 వినుతులు నీశేపాటి ?
4. ఆనయమునన్ మిషనను దీ ద్వినయ ప్రళక్తుల శ్రేణిన్
ఎన లే౧ నెనరుల దీథీ వెనలను బోషింపుప్రభో.
తం ం కరు అవ్వగారు లో
ప్రేయ చాలమి త్రులారా !
'దెర్రుదటి వుటమీదనున్న చెవరిపటమో తెలియునా? అమె మన జారి రాజుగారి అవ్య. ఆమె జీర
విక్టోరియా మహారాణిగారు. ఆమె 1819 సం॥ మేనెల 24వ
"తేదీన ఫుట్టిక. ఇంక శఅెంకు సంవత్సరములలో నూరు
సంవత్సరము లగును. ఇంగ్రాండు 'బేశమును పరిపాలీంచిన
రాణులలో నీమె కంజె గొప్పవా రెవ్వరును లేరు. ఆమె
'జాల్యమునుండియు మరణమగు వరకును జూఖి, శ్రేమ, దయ
"మొదలగు సుగుణములే ఆమెయందు కనుపజను. ఆ చరిత్రను
సొంతముగా జదివిన వారామెయెడల గెరవమును జూవక
8కి
మానరు. ఇంగ్రాండు మొదలగు చేశములలోని వారును
పాందూ బేనీయులును ఆమెను బహుగా కొనియాడుచున్నారు,
ఆమె చిన్న శీళునుగానుండు కాలముననే ెండు మరణ గండములనుండి తవ్పించునొ నెను. పిట్టలను 'వేటాడుచున్న
"యొక వాలుని తుపాకినుండి విడువబడిన గుండు ఈమె నెత్తి
మీదుగా పోయెను. మరియొక సారి ఈమె షీకారు పోవ్టచుం
దగా గుర్త్కముబెదరి 'యశగిరినందున, బండీయందు కూర్చున్న
ఈమె ఎగిరి గుర్తు కాళ్ల్సందున బజిను. దగ్గరనున్న
సిఫాయి యొక డామెను తీసియుండని యెడల చనిపోయి
యుండును.
ఆమె తఫ్లిగారు ఆమె విధ్యా విషయములనుగూర్చి బహు
శ్త్డ బూనువొనిరి. ఎన్న డైనను జీర్ణము కాని వస్తువులను
వెట్టలేదు. వతి పనికితగిన కాలము నేర్చర చెను. మనస్సున
ఇెన్నడు తొందర కలిగించలేదు, పతి త్భ్టియు తన బిడ్డల
కిట్టి సంగతులను చిన్నతనములో నే పట్టించిన యడల ఎంతో మేలు గలుగును. వికోరియవు తన చిరుత _పాయముననే
లై లు ఆశి యాం అనెక సంగతులను నేర్చుళొనెను. అన్నిటికంెపి బెవిలు
చదువుటయు, దానిలోని బోధలు "నేరుకొనుటయు ఆమెకు న.
మిగుల వ్రీయమైయుంజెను. పకృతి ్తుములన్న నామెక్రు
87
మిగుల పీతి వాటన్నిటీయందు వృత" స్ర్రుమునం దామె
పఉెంతో యభిరుచియట.
ఈమె రాజ్యమునకు వచ్చునను సంగతి లోకమునకు
"తెలిసియుుడినను ఈమెకు మాత్రము ఇచాలకాలము వరకు
"తెలియనీయకండిరి. గాని రాజ్యమేలు వారికి కావలసిన నన్ని
యును "నేర్పిరి. 1937 సంవతృరమున ఈమె ఆంగ్లేయ రాజ్య
మునకు రాణయాయను. ఈమె వినతండ్రైయగు నాలవ
విలయము మరణమాయును. రాత్రియందు మిగుల గాఢ
నిద్రా, వేళురాలయిన విస్ట్రోరియానులేపి రాజ్య సింహాసనమున
కూర్చుండ బట్టుట క వధాన మంత్రియు, చథాన మతగురు
వును వెళ్ళిరి, రాజ్యము తనకు వచ్చినదని వినినప్పుడు పదు నెనిమి
"జేండ _ప్తాయము మాత్రమే గలభిగియున్న విక్లోరయారాణి ంం స్ట లో లు
యేచ్చినట. ఆబలయగు తన భజములవై పెట్టబడిన ఈగొప్ప
భారము నెట్టు మోయగలసనా యను విచారమామెను కలత
-వెపెను. ఎటి వినయము, ఎటి సుగుణము బాల్నముననే లు ట్ ట్ త
ఆమెకు కలిగినది! బిడ్డలారా! మీనేమి తలంచుచున్నారు? మీ తలిదండ్రుల అస్థి మీకు వచ్చునని నమ్మకము కలిగినప్పుడు
లో ఆశి
మీనేమి చవప్పెరరు? విక్టోరియా రాణిని దలంచుకనొనుడు.
15840 'సం॥ వ్ట్స్వరి “నెలలో నామెఈళ వివాహము
జరిగెను. ఆల్బర్జుప్రభోవుగా 'రామాను వివాహవమాడిరి ఆమె
88
గొప్పచేశమునకు రాణియెనను తన భర్తను గౌరవించి ఆయ
నను సన్నానించకపోలేదు. వారికి గ్ గురు కుమాన్తైలును,
నలుగురు కుమూగరులును గలీగిరిి వారిలో నిప్పుడు కన్నాటు
వభువు మాత్రము జీవించియున్నారు.
ఈమె 'రాజరికమున మన చేశమునకు గలిగిన మేళ్ళిన్నని
'చెప్ప నలవికాదు. ప్రస్తుతము మన మనుభవించుచున్న మేలు
లన్నియు నామెచే నారంభింపబడిన వే.
ఈమె చరిత్రము జదివిన వారందరు ఈమెవలె సత్య
వ్రీయులును, పరోపకార చింతగలవారును వినయవివేక
సంపన్నులును, నిగర్వులును అన్నిటికంయె. విశేషముగా ఈమెవ లె భక్టిగలవారును కావ లెనని కోరుచున్నాము. అట్టి
సవాయము బేవుడు అనుగ్రహించును గాక!
న.
రాజుగారి కీరన య
రా॥ కాంభోజి 'త|॥ ఆది
టవ మా రాజును _ చేవ మా రాణిని-=
గావుము నీదయ - ఫఘనముగ. జూవించియు ॥
“1. వంచుము నీకృప - నుంచుము వీరికి
వంచుము నీదయ _ బౌగుగ నిరతము ॥ చేవ ॥
ల్సి ఎక్కువ కాలము - చేక్కుంగా మమ్మేలను=
మిక్కి-లి దీవించుచు - మక్క్యువ6 జూవించవే ॥ చేవ॥
వీరకిటల వెరులం. వారలగం దోలీియు =
సాకు నీదాపుకుం- జేరలం. దీయచే |! చేవ ॥
రి
4 ఉండంగా వీరికి. దండి నీ సత్కృ్భృపను =
మెండుగ దయచేయను _ మేదిని వేజదము | చేవ॥
రాజులహొరకును అధికారు లందరికొరకును విజ్ఞాపన
నులును [ఫారనలును యూచనలును కృతజ తా సుతులును ఆ/టఖ షా అండి
చేయవ లెను.
(ర్ట యారిలో నొక బీద వటుంబముంజిను. చాగు గ్ర
జన్ఫదినోత్స వమున నొక క్రి స్మస్ చెట్టు సిద్ధముచేయ
గోరి సమకమున్ సుండిన తతవిషడి చ్ని తెచ్చుటనై,
తండ్రి బిడ్డలు వెళ్ళియుండిరి. అక్కడ నొక మంచి కొమవ్యును
కనుగాని,“ గృహమునకు గొనిపోవ్రచుండగా కుజ్జవాడగు
రాజరావు తన చెల్లైలగు రత్నమృనుచూచ్చి 4 ఆ "హివ్యవై హూ.
9
నున్న గూటిని చెక్కి వేెసెద *” ననెను. అందుకాచిన్నది చిం
తించి దాని నక్కడ నే యుండనిమ్ము ఆడి యొక చిన్న కంబళి
పురుగు యొక్క యిల్లు * అనెను. ఈ కంబళిపురుగు అడవిలో
నిటు నటు దిరుగుచు చివరకా కొమృను గనుంగాని, నీతకా. లము గడుఫుట కాయింటిని కట్టుకొనెను. ఆది సంతసముతో
యాగూటిలా* బరుండి నిద్రించుచుంజెను. ఆ గూడు కిటికీ
లేమియులేక సన్నని మృదువెన దారవబలతో నల్లబడియుం
డెను. కిటికీయుండిన తానాయడవినుండి వేరొక చోటికి బోవు
చున్నట్లు గనుంగొని యా చిన్నపురుగింత చింతించియుం
డునో ! కొన్ని నిమిషములకు పిట తానొకయింటిలో నుం డుటకు, వీమ్థట తనచుట్లు యా కొమవై బొమృలుంచబడు
టయు ఉనన తానెంత సంతసించుసేదో | అమెశే యా
మాస్స లేవియులేక యది వహోయిగ నిద్కించుచుండె, చుట్టు
నున్న మెనవువత్తులచే నింటిలోని వాయువు వేడియయ్యు.
వేసవికాల 'మేగు దెంచెనని యెంచి యాకంబళి' పురువొక
రంధ్రముదొలచి యాగూటినుండి. బెటికివచ్చి యాకొమ్మ
కొనవై నిలుచుంచజెను. రత్నమ్మ యాగదిలోనిక।ి వచ్చిన
జేమి “జూవెను? కంబళిపురుగు యా. ఒక చక్కని సీతాకోక
చిలుక. ఆహా! ఎంతచక్కని విట్ట! అన్నింటిలో నిచే చక్క
గాయున్నది. ఆ కిటికీలోనుండి వచ్చియుండును ౫ అని యా
92
చిన్నదనెను. అది గూటినుండి వచ్చెనని ఆపిల్లలు గ్రహించే లేదు. అది చిన్న దెనను వారికెంత సంతోషము గలిగించెను ! 'వెద్దవారమగు మనమిందరిని సంతోష వెట్టుచున్నామా?
అస
ప్రకృతి పాఠములు
28వ పాఠము
నునస్సు నంగతుల నెట్లు లెలిసికొనుచున్న ది?
ఫం ఆఫీసు సమాచారముల నంపునట్లు శరీరమందలి
భాగములకు మనస్సు సమాచారముల నంపుచున్న
దని. ఇసవరకు తెలీసిఫొంటిమి. ఇట్టి సమూభార ములను
తెచ్చునవి నాడులు, మనస్సు నిరంతరము చేతుల _వేేళ్లేనుండి
కంద్దు ముక్క, చెవులు, నోరు మొదలగు యిత రావయవ
ములనుండియు. ఈ కబురులను తెలిసికొనుచున్నదది. చుట్లు
ప్రృక్కృాలనున్న 'సమాచారముల నది ఈ ఉపకరణముల
సహాయమున తెలిసిళొనుచున్నది. వేరువేరు సాధనముల
ద్యారా "వేరువేరు సంగతులను మనస్సునకు పోవు చున్నవి.
వేళ్ళతో తౌకుటవలన మెత్త గానున్నదో గట్టిగానున్నదో
తెలియును. ఎట్టి రుచియున్నది నోరు తెలుపును
ర
ఇట్టి సమాభచారములను తెలుపునది నాడులే. నాడులు
లేనియెడల మెదడు వె సప్టైయందుంచి మూయబడిన వస్తువు
వలె నిష్పయోజనమగును. చుట్టుపట్ల జరుగు బేనిని తెలిసి గ రన
కొనజాలదు. కంద్తు, నాలుక్క చెవి 'మొధలగున వెన్ని
చిన్నవిల్ల లెట్టు సంగతులను "నేర్చుకొనుచున్నారో గమ
నించుడి. పుట్టినప్పుడు వారిక మెనను తెలియునా? కమ
శృ వమముగా వాని యిం ద్రియముల ద్వారా మనస్సునకు
వర్తమానములు నడువబడును. మొదట యింటియందున్న
వాటినీ తరువాత బయటనుజూచి విని 'నేర్చునొనును. తరువాత
మనస్సు తలంచుటకారంభించును. కొందరిలో తలంచు
గుణము ఎక్కువలేదు. అ'నేకసంగతులను చూచుచు వినుచు
నుందురుగాని వాటినిగురించి తెలిసికొనరు.
మనస్సుకు ఈ సంగతులన్నియు చూచుట్క వినుట
తాకుట వాసనచూచుట, గరుచిచూచుట మొదలగువాని
ద్యారా వచ్చునని 'తెలిసిఫొంటిమి. ఈవిధములలో కొన్ని
కొందరికి లేవ్ట. కొందరు శావిటివారు. కొందరు గ్రుడ్డివారు
గలరు. వారికి చెవ్చలున్నవి. వారి మనస్సు తన... కటు
తెలిసికొనుటకు సిర్ధముగా నున్నను సమాచారములను తీసి
కొనిపోవు నాడులు చెడినందున వినలేరు కండ్లున్నను,
రో
చ్యారము మూయబడినందును వారి నాడులు చురుకుగా
పనిచేయుచున్నను వారు చూచి తెలిసికొనలేరు.
“మొదటి కిస్తను
క్రి స్తు ఫుట్టినతరువాత యొంతకాలమునుండి జనులు ఆయన
ల ఫుట్టుకదినమును ఆచరించ మొదలు బెట్టి? ఆయన
జీవించిన కాలమందు పుట్టుక దినమును 'యెొప్పుడైన హై
శ్రీస్తు తరువాత కప్ వ సంవత్సర ములో మొదటి
కస్తసు ఆచరించబజెననియు, శ్రీస్తు తరువాత 137వ
సంవత్సరములో టలస్పోర స్పోఫుగారివలన ఒక గంభీర
మెన విందుగా నాచరింపబడున టాజూవింపబజెననియు పారం
పర సంప్ర చబాయము ఇెప్పుచున్నది క్రీ కీ స్తు తరువాత 110వ
'సంవత్సర ములో కిస్తసుయొక్కు ఫాన్ని ఆచారములు
కనుగొనబజెను. షన -మొదట యొవరు అఆచరించిరో,
యొక్కడ ఆచరించిరో, యొట్టు అచరించిరో తెలియదు.
'ఆది ఆస్తనలు పుట్టాకదినమును ఆచరించుట అన్యాచార
ముగా గొనంచినందున క్రీస్తు పుట్టుకదినమును ఆయన జీవిత
కాలములో ఉతర న. వెప్పుటకు వీలులేదు.
న.
కవాన్కూలులో విద్యగరపు మేమందరము 180 మందిమి.
మేము వతిదినము ఉదయము, సాయంత్ర ము,
ఆల్మీయమైన దైవ ఆరాధనతోను, సత్య వేదపాఠముతోను, లు ” విద్య నభ్యసించువార ము. వ్0 జూలె ఆది
వారం రోజున, బాలీకాబజిలో మా చిన్న పిల్లలకూటము
బహుళోభితముగా జరిగించినాము. ఈ రోజున న్కూ_లు
అనేకమైన పచ్చని యొర్రని, అకుల పువర్ధలతోను, చిత్ర,
06
పటములతో సుండుటమా త్రము కాక, వున పరిపాలకులగు
నా వ్రుటిమవారి ెద్దజెండాయను వున చ శ వర్తి పంచమ జార్జి
సోర్యభౌముని చక్కని పృతిమయును, వ. ముందర వెట్టు
కొని కూటము జరిపితిమి. తు పుషవులు, స్రీలు దొరసా నమ్మాలు గాక్క హిందూ, మహమ్మదీయ, బాహణుల చాలురు
మేము కలిసి, 200 వందలమందిమి హోజక అయితిమి.
'ఛాలురమే యావత్తు కూటములో పాలువు చ్చుకొంటివిం.
పాారగ్రాము ప్రకారము సంగీత ములును, సత్య వేదలేఖన
ములు ధ్యానించుటతోను జరిపిన తరువాత రాజగీతము పాడితిని. నాతి సాయంత్రము 'పెవారివల్ల న
'సంరక్ష్మకము, భక్తి వినయములను గూర్చి మంచ్చిప్ర సంగమము
చేయబజను, ఇట్టి ప్ర సంగమువల్ల మా చాల 'కూలికలకు
చెప్పశక్యము గాని మేలులభఖించినది అనుటకు యేసంచేహము
లేదు. అట్ట సంగతులు సంపూర్ణ్షము గా వివరించుటకు ' చాల
వాత కావలసినందువల్లనము, "నేను చిన్నవాని నైనందువల్ట్లను,
క్ట్ప్తము గా మూ మిత్రులు చదివి మూ సినువంచ చాల
ఛాలికల విషయమై రద 'వేడుచున్నాను.
మో న్నేహితుడు
టి. లాజరు
సీరుపంచు న్సి తి పిం
6. 1. 5, పకక, కశఉంంి4ఉకశాాపే916